
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 28-08-26 ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయానికి రాజంపేట భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు సాయి లోకేష్ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి కళ్యాణం లో పాల్గొనడం జరిగినది సాయి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సౌమ్యనాథ స్వామి వారి కళ్యాణం లో పాల్గొనడం అదృష్టముగా భావిస్తున్నానని తెలియజేయడం జరిగినది అలాగే ప్రతి ఒక్కరిపై స్వామివారి కృపాకటాక్షములు ఉండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగినది . ఈ కార్యక్రమంలో రైల్వే కన్సల్టెంట్ నెంబర్ రాచూరి మురళి మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు