జనo న్యూస్; 1 ఏప్రిల్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;25
చరణాలతో పొందుపరిచిన ఈ గేయం నిన్న సాయంత్రం ఉగాది పర్వదినం సందర్భంగా, స్థానిక బ్రాహ్మణ పరిషత్ సభా మందిరం సిద్దిపేటలో జరిగిన కవి సమ్మేళనం లో, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట సనసభ్యులు టి. హరీష్ రావు చేత ఆవిష్కరించబడినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఫారుక్ హుస్సేన్ ఎమ్మెల్సీ కవి, గాయకులు శ్రీ దేశపతి శ్రీనివాస్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ,మున్సిపల్ చైర్మన్ శ్రీ కడవేరుగు మంజుల రాజనర్సు పాల్గొన్నారు. ఈ పాటలు సిద్దిపేట యొక్క సమగ్ర అభివృద్ధి చిత్రపటం కార్యక్రమ వివరాలు విద్య వైద్య ఆరోగ్య శాఖల అభివృద్ధి సోదాహరణంగా 25 చరణాలతో పొందుపరచబడినది. పల్లవి. సిద్దిపేట మనది… సిరులు పండే తోట మనది.. సిద్దిపేట మనది.. అభివృద్ధికి కోట ఇది…