మద్నూర్ ఏప్రిల్ 3 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో గురువారం నాడు మద్నూర్ మార్కెట్ యాడ్ లో జుక్కల్ శాసనసభ్యులు ఆదేశాల మేరకు పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్ మరియు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తో కలిసి ప్రారంభించారు ఏఎంసీ చైర్మన్ సౌజన్య మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 7280 రూపాయలు ఉన్నది కావున రైతులందరూ ఏఎంసి నందు సూర్య ఫుల్ పంట అమ్ముకోవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షుడు దారాస్ సాయిలు, చెవుల వార్ హనుమాన్లు, మిర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్, సొసైటీ సెక్రటరీ బాబురావు, సొసైటీ సిబ్బంది విట్టల్, సునీల్ మద్నూర్ మండల్ వ్యవసాయ అధికారి రాజు, విస్తరణ అధికారి సౌమ్య ,సంపత్ ,అనిల్ తదితరులు పాల్గొన్నారు