జనం న్యూస్, ఏప్రిల్ 10( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల సాయిలు వయస్సు 40స" మంగళవారం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ ఎంపీపీ పాండు గౌడ్ మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు పాములపర్తి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్ ఉప్పరి యాదగిరి జుట్టు సుధాకర్ బోయిని కరుణాకర్ చిన్నబోయిని లక్ష్మన్ చెక్కల నర్సింలు కొట్టాల మహేష్ తదితరులు వున్నారు