మండల అబ్జర్వర్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి..
టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి..
హనుమకొండ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు గొర్రె మహేందర్..
జనం న్యూస్ 11 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కు మండల అబ్జర్వర్. అనిమిరెడ్డి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అనిమిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ. గత పది ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతిస్తూ ఆ ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గొర్రె మహేందర్.దామెర గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఠాగూర్ రామ్ సింగ్ ,మాజీ సర్పంచ్ చల్ల రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ గొర్రె ఆదం,మాజీ ఉపసర్పంచ్ గొర్రె కొమురయ్య,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు సాతూరి ప్రభాకర్, మాజీ వార్డు సభ్యులు కడారి రాజేందర్, సాతూరి సదానందం, గొర్రె సదానందం, మాజీ వార్డు సభ్యులు మద్దె రాములు లక్ష్మణ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు భీమ్ రాజ, మాజీ మండల అధ్యక్షులు సుకినే సంతాజి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, గోడిశాల యాదగిరి గౌడ్, పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్,మహిళా అధ్యక్షురాలు సుష్మ రెడ్డి, ఎస్సీ సెల్. అధ్యక్షులు రత్నాకర్ ఓ బి సి మండల అధ్యక్షులు గోడిశాల నరేష్, కాంగ్రెస్ నాయకులు శనిగారపు వెంకటేష్, సీనియర్ నాయకులు పాక రమేష్, కందుకూరి రమేష్ చారి,గోడిశాల అర్జున్ గౌడ్, వెంకన్న, కుమార్, శ్రీకాంత్, సుబ్బు రజనీకాంత్, గడిపి నాగరాజు, వివిధ గ్రామాల అధ్యక్షులు మొదలగున వారు పాల్గొన్నారు