జనం న్యూస్ ,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 21:
పార్వతీపురం కృష్ణ పల్లి శివాలయం లో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేతులు మీదుగా కొత్త సినిమా పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.స్క్రీన్ ప్లే పిక్చర్స్ నిర్మాణ సారద్యంలో ప్రవీణ్ KV సమర్పణలో నూతన నటీనటులు సాయి వర్మ. హర్షిత మేట్ల హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ చిరంజీవి (కృష్ణ పల్లి ) దర్శకత్వంలో గౌతమి శెట్టి, శాంతారామ్, రాజ్యలక్ష్మి , పండు కృష్ణ పల్లి.దీపు కుమార్ వైజాగ్ , హేమంత్ కుమార్ బోనెల. గౌతమి. భానుమతి..రామారావు,దుర్గారావు ప్రదీప్ కుమార్ ప్రసాద్ రాజాం బాలు సుడిగ్రాం. చలం మహేష్. .రాధా సంజీవరావు.తేజ, శ్రీను పల్ల, సాయి లంక ముఖ్య తారాగనంతో ఈరోజు పూజ కార్యక్రమం జరిపించి మహూర్తపు షాట్ చిత్రించారు. కథ స్క్రీన్ ప్లే. కె.నవరాజు . టీ దిలీప్ కుమార్. పి.శంకర్. ప్రొడక్షన్ మేనేజర్..రెడ్డి . సంపత్ కుమార్. కెమెరా ఎడిటింగ్.కరుణ్ కుమార్, తాడేపల్లిగూడెం. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్,ఫైట్ మాస్టర్ జానీ,కాస్ట్యూమ్ మేనేజర్ రవి తేజ ,(డైరెక్షన్ విభాగం. సుభాష్ కుమార్ ఉదయ్.)నిర్మాత ప్రవీణ్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో మంచి నటీన