జనం న్యూస్,ఏప్రిల్25,అచ్యుతాపురం:మండలం లోని వెదురువాడ 11 కేవీ సుప్రజ,అచ్యుతాపురం ఫీడర్ పరిధిలో ఎస్ఎస్,ఎల్టీ చెట్టు కొమ్మలు కోత కారణంగా అచ్యుతాపురం,పూడిమడక రోడ్డు,కొనేంపాలెం, కుమారపురం,దుప్పి తూరు ప్రాంతాల్లో 26వ తేదీ అనగా శనివారం ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ఎం శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.