బిచ్కుంద మే 1 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యం లో మే డే కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. మేడే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన. సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ గొండ కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ ఇది కేవలం ఒక తేదీ కాదు కార్మికుల రక్తంతో రాసిన చరిత్ర. శ్రమ గౌరవం కోసం నిలిచిన స్ఫూర్తి జెండా 19వ. శతాబ్దంలో చికాగో వీధిలో ప్రారంభమైన ఈ పోరాటం. ఫ్యాక్టరీ గోడల మధ్య నలిగిన కార్మిక గుండెల చప్పుడుగా ప్రపంచవ్యాప్తంగా గుండెలో చోటు సంపాదించింది అందుకే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకునే రోజే మే 1న ప్రపంచవ్యాప్తంగా మే డే జరుపుకుంటారని. సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ తెలిపారు. ఈ కార్యక్రమంలో. సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ గొండ. గ్రామపంచాయతీ కార్మిక సంఘం. అధ్యక్ష కార్యదర్శులు. రూప్ సింగ్ సాయిలు. కార్మికులు. భూమయ్య. సుశీల బాయ్.. అంగన్వాడీ యూనియన్ నాయకురాలు. ఆర్. అనసూయ. విజయ. శారద. సునీత. శకుంతల. శోభ. మంగళ వాయి. ఆశ యూనియన్. నాయకులు. సుమలత. శారద. మేడే కార్యక్రమంలో. కార్మికులకు మద్దతుగా. గోపనపల్లి. గంగారం టీచర్ గారు. బిచ్కుంద మార్కెట్ కమిటీ. డైరెక్టర్. సాయిని. అశోక్. బంజారా సంఘం. నాయకులు. నౌష నాయక్. వివిధ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.