జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ బీఆర్ఎస్ కార్యకర్త, ఎర్ర వల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ,వెంకటయ్య యాదవ్,ల కుమారుడు విష్ణువర్ధన్, వివాహానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభమ్మ దంపతులు.