జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలోని వాస్తవ్యులు, మాజీ ఎంపీటీసీ జమున సుమన్ సోదరుడు, బిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త కీ.శే మారపల్లి నాగరాజు ఇటీవల గోడ కూలీ మరణించగా వారి ఇంటికి వెళ్ళి,వారి చిత్ర పట్టం వద్ద నివాళులార్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.వారి వెంట మండల మాజీ ఉప సర్పంచ్ సుమన్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్ క్రాంతి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు…..