జనం న్యూస్ మే 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఈరోజు పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో నియోజవర్గం పరిశీలకులు మాజీ శాసన మండల సభ్యులు, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి,బుద్ధ నాగ జగదీశ్వరరావు అమరావతి శంకుస్థాపనకు భారీ బహిరంగ సభకు భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ విచ్చేస్తున్న అమరావతి శంకుస్థాపన సభకు పామర్రు నియోజకవర్గం నుండి అమరావతి శంకుస్థాపన బహిరంగ సభకు బయలుదేరిన బస్సులు జండా ఊపి నాగ జగదీష్ బయల్దేరించారు. ఈ కార్యక్రమంలో పామర్రు మండల పార్టీ కుదరవల్లి ప్రవీణ్,చంద్ర, చాట్ల రమేష్, . దాలిపర్తి ప్రసాద్ పొనుగంటి సందీప్ గణేష్ రామాంజనేయులు జన్ను శోభన్ బాబు కూటమి నాయకులతో కార్యకర్తలు పాల్గొన్నారు.