జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
చిలకలూరిపేట పట్టణంలోని, రైతుబజార్ వద్ద బాషా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన రైతుబజార్ చాయ్ హౌస్ ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ కరీముల్లా పఠాన్ సమద్ మురకొండ మల్లిబాబు ముల్లా కరీముల్లా అజార్ రసూల్ మరియు తదితరులు పాల్గొన్నారు