జుక్కల్ మే 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపుగల్ మండలం కాటేపల్లి తండాలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్బిదారులకు చెక్కులు, లబ్ధిదారులు బి కమలావాయికి 37000,జైపాల్ కు 56000 చెక్కులను సొసైటీ వైస్ చైర్మన్ గంగా గౌడ్ పంపిణీ చేశారు, ఇట్టి కార్యక్రమంలో మల్లప్ప పటేల్, పాండు నాయక్, బర్ద్య నాయక్ రసూల్ పటేల్ ,శంకర్ ,షేక్ చాంద్ పాషా, రామచందర్ ,రవి, శ్రీనివాస్, బాలరాజ్ ,దేవి సింగ్ , కుమార్ సింగ్, సుధాకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.