జనం న్యూస్ మే 13( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట్ మండల పరధి లోని బీబీపేట,తుజల్పూర్,మల్కాపూర్ ,యాడారం ,కోనాపూర్ గ్రామాల్లో 33kv లైన్ లో వర్షాకాలం లో అంతరాయం జరగకుండా ముందస్తుగా.చెట్ల కొమ్మల నరికివేత సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 7:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00గంటల వరకు పై గ్రామాలలో విద్యుత్ సరఫరాలలో అంతరాయం జరుగుతుందని ప్రజలు సహకరించాలి అని ఒక ప్రకటనలో దోమకొండ ఎ డి ఈ సుదర్శన్ రెడ్డి, తెలిపారు.