Logo

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నార్మలైజేషన్ రద్దు చేసి జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని, పరీక్షలు కు 90 రోజులకు గడువు ఇవ్వాలని సింధు రీడింగ్ హాల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వద్దకు శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com