జనం న్యూస్ మే 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ••
భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సంఘీభావంగా నిర్వహించిన తీరంగ్ యాత్రను అమలాపురం గడియార స్తంభ సెంటర్ నుంచి నల్ల వంతెన వరకు భారీగా సాగింది. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్, ఎమ్మెల్యే ఆనందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, డి సి ఎం ఎస్ చైర్మన్ పెచ్చేట్టి చంద్ర మౌళి, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, బిజిపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్య నారాయణ, ఎక్స్ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు అయ్యో జీ వేమ, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, నల్లా పవన్, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, బోనం సత్తిబాబు, పెచ్చేట్టి విజయలక్ష్మి, అధికారి జయలక్ష్మి, బొర్రా ఈశ్వరావు బిజిపి ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు, మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, గండి స్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చినబాబు కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.