జనంన్యూస్. 17. నిజామాబాదు.ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంధ్యారాణి దంపతులకు 27వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ నగర మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం. మరియు సిరికొండ మండలం కు చెందిన గౌడ సంఘం నాయకులు. సుదర్శన్ గౌడ్ మండ లింబాద్రి గౌడ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ సంధ్య రాణి దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడు ఆశీర్వాదం వారికి ఎప్పుడు ఉండాలని బడుగు బలహీన వర్గాల నాయకడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు గా ఉండడం ఇ జిల్లాకే గర్వకారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుప్పాల విజయ మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.