జనం న్యూస్ 21 జనవరి విజయనగరం టౌన్ రిపోర్ట ర్గోపికృష్ణ పట్నాయక్జనవరి 16, 17వ తేదీల్లో ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన 28వ జూనియర్ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి బాల, బాలికల పోటీల్లో విజయనగరం జిల్లా బాలికలు యూ. కావ్యాంజలి, కె.అశ్వని, రీతుసాయి. పవిత్ర , ఎస్ .చాందినిలు అద్భుతమైన ప్రతభ కనబరిచి 16 జిల్లా జట్లు పాల్గొన్న రాష్ట్ర స్థాయి బాలికల విభాగంలో విజయనగరం జట్టు 3వస్థానం కైవసం చేసుకుంది. విజేతలకు ఒలంపిక్ అద్యక్ష,కార్యదర్శులు గురాన అయ్యలు, సి.హెచ్ వేణుగోపాలరావు, సెపక్ తక్రా కార్యదర్శి ఎంటి రాజేష్ , ట్రెజరర్పి.భవాని అభినందించారు
చారు. వీరికి కె.జి.జివి గంట్యాడ పాఠశాల పి.ఇ.టిగా పనిచేస్తున్న పి. భవాని శిక్షణ ఇచ్చారు.