జనం న్యూస్ 22మే పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇంటర్నెట్సేవతీసుకొచ్చినమహాను భావుడు రాజీవ్ గాంధీని ఎన్నో సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచంలో ఆగ్రామిగా నిలిపిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగల శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్ నాయకులు కడారి తిరుపతి పవన్ రెడ్డి తడగొండ లక్ష్మణ్ అంజి నాయక్ కుంచె రాజేందర్ మారం కొమురయ్య బలుసు మురళి శ్రీధర్ ఉప్పుల రవీందర్ ఐలేని వంశీధర్ రావు బొడ్డు రమేష్ దుర్గాప్రసాద్ మల్యాల ఎల్లయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.