జనం న్యూస్ మే 22 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పూల మాలలు వేసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ వారితోపాటు కూకట్ పల్లి జర్నలిస్ట్ మిత్రులు భాస్కర్ చారి, శ్రీధర్ గౌడ్, శ్యామ్ పటేల్, యోహాన్, అనిల్, శ్రీనివాస్, ఆనంద్, చంద్రకాంత్, హరికృష్ణ, మారుతి సాగర్, నర్సింగ్ తదితరులు కలిసి జన్మదిన శుభాకాంక్షల తెలియజేశారు.