Listen to this article

జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విశాఖలో కొవిడ్ కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు భర్త, పిల్లలకు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.