జనం న్యూస్ 29 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
స్థానిక విజయనగరం అయ్యన్నపేట గ్రామ శివారు లోనున్న స్మశాన వాటిక అభివృద్ధి కొరకు తన వంతు సహాయంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో అయ్యన్నపేట గ్రామ పెద్దలకు మన జనసేన పార్టీ నాయకులు శ్రీ పతివాడ చంద్రశేఖర్ (చిన్ని ) గారు తన సొంత నిధులు ₹"10000/- (పదివేల రూపాయలు) చెక్కును అందజేశారు ఈ కార్యక్రమం లో పలువురు 44th డివిజన్ జనసేన నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.