జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఈరోజు నందలూరు గ్రామము శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయానికి చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్, రావడం జరిగినది,అందులో భాగంగా కలెక్టర్ కి దర్శనం అనంతరం సన్మానం చేయడం జరిగినది, ఈ కార్యక్రమము లో రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యెద్దల విజయసాగర్, చక్రాల సాయినాథ్, టిఎన్ఎస్ఎఫ్ వేణు, నందలూరు సర్పంచ్ రాము, తాసిల్దార్, ఎండిఓ టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్, గుండు సురేష్ తదితరులు పాల్గొన్నారు.