. జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం రైతులకు విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో గంగా జమున అన్నారు మండల కేంద్రంలోని సాయి ఫర్టిలైజర్ షాపులో స్టాక్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు ఎరువులకు సంబంధించిన బిల్లులను అందించాలని ఫర్టిలైజర్ షాపు యజమానికి సూచించారు స్టాక్ వివరాలను బోర్డు పై నమోదు చేయాలని తెలిపారు లైసెన్స్ లేని వ్యాపారుల వద్ద ఎలాంటి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయవద్దు అని తెలియజేశారు…..