జనం న్యూస్, జూన్ 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
విద్యుత్ ఘాతం తో ఆవు మృతి చెందిన ఘటన మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన చిగురుపల్లి ప్రవీణ్,తన ఆవును రోజు మాదిరిగానే పొలంలో మేపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆవు ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేస్తుండడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికి అక్కడే మృతిచెందడం జరిగింది. చిగురిపల్లి ప్రవీణ్, తెలపటం జరిగింది.దీనిపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి,90 వేల రూపాయల ఆవును కోల్పోయానని సహాయం అందించగలరని ప్రవీణ్, కోరారు.