జనం న్యూస్ జూన్ 3 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
అమెరికా డలాస్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ మరియు బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు డలాస్ లోని బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులందరితో కలిసి పాల్గొని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి తో మరియు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు