జనంన్యూస్. 03.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని జగదాంబ తండా విలెజలో
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు తాండ ప్రజల ఆధ్వర్యంలో.రూరల్ యువజన నాయకుడు ఉమ్మజి నరేష్ సహకారంతో సిరికొండ మండలం జగదాంబ తండా గ్రామనికి చెందిన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధి దారులకు భూమి పూజ చేసి ఇండ్ల పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్య క్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవి నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్, కిషన్, గోపాల్, గంగాధర్,భూపతి లాల్సింగ్ నాయక్, గణేష్,రాయలు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.