. జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ప్రజల భద్రత విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శాయంపేట సీఐ పి. రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ మండలం లోని పత్తిపాక గ్రామంలో సీసీ కెమెరాలా అవగాహనా సదస్సును ఏర్పాటు చేయగా సీసీ కెమెరాలా ఉపయోగాలకు గ్రామస్థులకు వివరించి సీసీ కెమెరాల అవసరాన్ని గురించి అట్టి విషయం గ్రామస్థులతో మాట్లాడగ పత్తిపాక గ్రామస్థులు అవగాహనా సదస్సును అర్ధం చేసుకొని వారి గ్రామ భద్రత గురించి వారి గ్రామంలో 8 సీసీ కెమెరాలను పెట్టడానికి 40,000/- రూపాయలు పోలీసు వారికి అందజేశారు….