(జనం న్యూస్ చంటి జూన్ 5)
ఈరోజు దౌల్తాబాద్ మండలం తిరుమలపురం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రైతులు తమ తమ భూములు రిజిస్ట్రేషన్ కానీ భూములు ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బై నామాలు రైతులు 10 సంవత్సరాల నుండి భూ సమస్యలు ఎవైతే పెండింగ్లో ఉన్నాయో సాదా బై నామాలు లావాని పట్టాలు అన్ని రకముల భూ సమస్యలపై ఈరోజు తిరుమలపురం గ్రామంలో భూభారతి అవగాహన సదస్సు ఏర్పడడం చేయడం జరిగింది. రైతుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది రెవెన్యూ సిబ్బంది ద్వారా అర్జీలు స్వీకరించడం జరిగింది దౌల్తాబాద్ డిప్యూటి తాసిల్దార్ జహీర్ మోహీనుదీన్ ఖాన్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆర్ ఐ నాగరాజు రెవెన్యూ అధికారులు మరియు గ్రామ ప్రజలు నాయకులు బండారి లాలు యాకటి ఆంజనేయులు కొమ్ము నరసింహులు నల్క నరసింహులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.