కార్యదర్శి కృష్ణమూర్తి
జనం న్యూస్ 6 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి అనారోగ్య కారణంగా మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు, నీరూపం మా కళ్ళ ముందే ఉంది, మీపలుకులు వినిపిస్తూనే ఉన్నాయి, నువ్వు లేని నిజం నమ్మ సౌఖ్యం కాకుండా, ఉంది ఇదంతా కలయితే బాగుండు అనిపిస్తుంది, నీవు లేవన్న విషయం వేధిస్తుంది మా గుండెల్లో చిరకాలం మీరే ఉంటారని,తోటి అధికారులు పాత్రికేయులు రాజకీయ నాయకులు ప్రజలు దుఃఖిస్తూ మీరు చేసిన సేవలు గుర్తుకు వచ్చి మీ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని ప్రగాఢ సాతాపం తెలిపారు