జనం న్యూస్ 6 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
చెన్నూరునియోజకవర్గo ప్రభత్వవైద్యకేంద్రంలోశుక్రవారంరోజున,శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి- సరోజన వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు పంపిణి చేసిన చెన్నూర్ , కోటపల్లి , భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అభిమానులు. భీమారం మండల నాయకులు కొక్కుల నరేష్ మాట్లాడుతూ ప్రజలకు సేవే మార్గంగా మంచి హృదయంతో ప్రజలలో మన్ననలు పొందుతున్న గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు మరిన్ని వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో భీమారం కాంగ్రెస్ నాయకులు కోట రమేష్ , సచిన్ లు పాల్గొన్నారు.