జనం న్యూస్ జూన్ 06:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోని ఈ రోజు ఏర్గట్ల మండల కేంద్రములోని మెరుగు లతకు శుక్రవారం రోజునా సీఎం రిలీఫ్ ఫండ్ 34000 రూపాయల చెక్కును ఇంటికి వెళ్లి అందచేశారు. మెరుగు లత మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండు చెక్కును మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో డీసీసీ ఉప అధ్యక్షుడు శివాన్నోళ్ళ శివకుమార్, ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, మురళి గౌడ్ టౌన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.