(జనం న్యూస్ చంటి జూన్ 9)
గృహ మరియు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి :
రేపు అనగా మంగళవారం తేది:- 10-06-2025 ఉదయం 08:00 గంటల నుండి 11:00 గంటల వరకు 33KV దౌల్తాబాద్ , గొడగుపల్లి, మందాపూర్ పిడర్ల లో లైన్ కింద ఉన్న చెట్ల కొమ్మలు తొలగించుట మరియు లైన్ మెయింటెనెన్స్ కారణంగా మూడు సబ్స్టేషన్ల పరిధిలో గల గ్రామాలన్నింటికీ గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది కావున వినియోదారులు, రైతులు విద్యుత్ సంస్థకు సహకరించగలరని AE శ్రీనివాస్ రావు అన్నారు.