జనం న్యూస్ 10జూన్ పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ అధ్యర్యంలో నంచర్ల గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం లో అడ్లురికి త్రిపదవివచ్చినసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంల అనంతరం పెగడపల్లి మండలం కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.