బిచ్కుంద జూన్ 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల పోలీస్ స్టేషన్లో ముగ్గురు హోం వార్డులు బదిలీ ఆర్డర్ రావడంతో ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హోంగార్డు సాయిలు మధు రాములు లను ఎస్సై శాలువా తో సన్మానం చేసినారు .ఇప్పటివరకు మీరు అందించిన సేవలు మరువలేమని అన్నారు. రాములు బాన్సువాడకు బదిలీ అయ్యారు, సాయిలు మధు ఇద్దరూ పిట్లం కు బదిలీ అయినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు కానిస్టేబుల్ పాండురంగ, మురళి, మారుతి మహిళ కానిస్టేబుల్ మహిళా హోంగార్డ్ తదితరులు పాల్గొన్నారు