జనం న్యూస్ జూన్ 11:నిజామాబాద్
జిల్లాఏర్గట్ల మండలం:తొర్తిగ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో 'అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు సరస్వతి సమక్షంలో బుధవారం నిర్వహించారు.ఈ సందర్బంగా 3 సంవత్సరాల చిన్నారులను కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కలిసి కేంద్రాల ద్వారా అందజేసే సరుకులను గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ప్రేమలత, లక్ష్మి, శైలజ, ఆయా సంజన, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.