జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సంబంధించిన బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథక మండలఅధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ…. పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరణం కనిపిస్తుందని, ఇంటి కలల సౌధం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయ్యిందని ఆయన అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు మంజూరు పత్రాలను అందజేశాము అన్ని వారు తెలిపారు తెలిపారు.బుధవారం జంబల్ ధరి గ్రామ పంచాయతీ లోని
లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు నారాయణ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.