జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మహోత్సవ కార్యక్రమం
పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం: తూర్పుమాలపల్లి 12వ వార్డులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డులోని ప్రజలు, సచివాలయం సిబ్బంది, అడ్డ్మిన్ రాజేశ్వరం, వీఆర్వో అరుణ, సచివాలయం మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి, నర్స్, మాణిక్యరావు పాల్గొన్నారు. వార్డులోని సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు ,ఈ కార్యక్రమంలో భాగంగా వార్డులోని కమిటీ సభ్యులు,ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని, వార్డు కమిటీల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని, విజయవంతంగా జరుపుకున్నారు. ( యూనిట్ ఇన్చార్జి) పిల్లి లెనిన్ గారు ,(తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి) పిల్లి కోటి (వార్డు, ప్రెసిడెంట్)గేరా రాము ( సెక్రెటరీ) వడ్డని యెహోషువ గట్టుపల్లి మాణిక్యరావు (పట్టణ, ఎస్సీ సెల్ సెక్రటరీ) ( కన్వీనర్) వడ్డాని. చిన్నబాబు (,కో- కన్వీనర్,కే రామాంజనేయులు),దార్ల సుబ్బారావు పిల్లి ధనలక్ష్మి (R.P.)లు సాతులూరి. సుబ్బాయమ్మ ఉష , తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.