మద్నూర్ జూన్ 18 జనవరి
కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం తడి హెప్పర్ గా గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని ఎంఆర్ఓ వెల్లడించారు. మహల్ష పూర్ శివారు నుండి
భూభారతి సదస్సులో 1 దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు. తడి హిప్పర్ గా గ్రామంలో 19 దరఖాస్తులు వచ్చాయి మొత్తము20 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు,