చేసిన మేకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, జూన్ 24( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామం లో గత 15 రోజుల క్రితం ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ విగ్రప్రతిష్ట చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా గుడి కమిటీ సభ్యలు హహర్నిశలు కస్టపడి పండగను విజయవంతం చేసిన ప్రతి కమిటీ సభ్యులకు మేకల కనకయ్య, ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో మల్లయ్య,మహేష్,సుధాకర్, శ్రీనివాస్,లక్ష్మణ్, రాజు, మల్లేష్, మహేష్,దుర్గేష్,కరుణాకర్, కిష్టయ్య,ఆంజనేయులు,నవీన్ ఆంజనేయులు,ఎల్లం,తదితరులు పాల్గొన్నారు