జనంన్యూస్. 23.నిజామాబాదు. ప్రతినిధి.
8వ ఓపెన్ నేషన్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ కె ఎన్నికైన AMATEUR TAEKWONDO క్రీడాకారులు.
ఈనెల 25 26 27 తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇం డోర్ స్టేడియంలో జరగనున్న ఓపెన్ నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ కి నిజామాబాద్ అమేచూర్ టైక్వాండో ఎస్సెసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు వివిధ రంగాలలో వేరే పాల్గొనడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ గారు విచ్చేశారు. పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొనడం జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి మంచి మోడల్ సాధించాలని తెలంగాణకి మంచి పేరు తీసుకురావాలని టైక్వాండో లాంటి క్రీడను ఎంచుకున్న విద్యార్థిని విద్యార్థులు మానసికంగాను శారీరకంగాను బాగుంటారని చదువుల్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్తారని ఉంటారని వీరిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ కోచ్ మనోజ్ ని అభినందించారు.