జనం న్యూస్ ఆగష్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూమ్మర్ జిల్లా మండలం తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జై రుద్దిన్ అలీ ఖాన్ రెండవ వర్ధంతి సభ ఆరో తేదీన విజయవంతం చేయండి, మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ అమరవీరుల స్థూపం వద్ద కలపత్రం ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ దామెరకొండ కొమురయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాల పోరాటం గద్దర్ అన్న ప్రజల పక్షాన పేద ప్రజల కోశానికి దొరలు భూస్వాములు పెట్టుబడిదారుల మీద భూమికోసం భుక్తి కోసం పోరాటం చేసి పేద ప్రజల పక్షాన ప్రపంచ యుద్ధ నౌకగా గద్దర్ పేరు తెచ్చుకున్నాడు, తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే రాష్ట్రం వస్తదని గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంటు నినాదంతోనే పోరాటంతోనే ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చినది, ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జైరుద్దీన్ అలీ ఖాన్ సామాజిక పత్రిక ప్రజాస్వామ్యంలో ప్రజల కోశానికి పనిచేసే సామాజిక పత్రికగా పేరు తెచ్చుకున్నాడు జైరుద్దీన్ అలీ ఖాన్ గద్దర్ స్నేహితుడిగా ఇద్దరు ప్రజల పక్షాన పోరాటం చేసి గద్దర్ అన్న మరణం రోజునే అంతక్రియలో పాల్గొని గుండెపోటుతో మరణించినాడు, ఇద్దరు స్నేహితులు విడదీయలేని స్నేహ బంధము ప్రజా ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో మరణించడం మొదటి స్నేహ ఉద్యమ నాయకులు విడతీయలేని స్నేహ బంధం వీరిద్దరి వర్ధంతి సభలు తెలంగాణ రాష్ట్రంలో విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు ధైర్యం పెళ్లి పాపయ్య ధైర్యం పెళ్లి రాజయ్య మర పెళ్లి కటయ్య బిసి జెఎసి నాగల గాని వీరన్న తట్ల రమేష్ కుమార్ పత్తిపాక దన్నంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు,….