జనవాణి అర్జీలు కార్యక్రమంలో పాల్గొన్న సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:-ఈరోజు విజయవాడ లో జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం వద్ద జనవాని అర్జీలు స్వీకరిస్తున్న కార్యక్రమం నందు పాల్గొన్న ఎలమంచిలి నియోజవర్గం శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్