
జనం న్యూస్ సెప్టెంబర్ 27: మీనాజీపేట
లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు . ముగ్గురు త్రిమూర్తుల కన్నా మూలపుటమ్మ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి పూజ మరియు ఉదయం 9 గంటల నుండి హనుమాన్ చాలీసా 41 వ సారి జరుపబడుతుంది. తథానంతరము అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. మరియు అమ్మవారి భక్తులకు భిక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గంట్ల దేవేందర్ రెడ్డి .శ్రీ రంగనాయక స్వామి దేవాలయ. చైర్మన్ మోత్కూరి రవి మరియు స్వాములు తదితరులు పాల్గొన్నారు,