
పిఏ పల్లి మండలం ఎర్రగుంట తండాకు చెందిన రమావత్ చాందీ మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం చాందీ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……చాందీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.చాందీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పలువురు ఉన్నారు.