
జనం న్యూస్ అక్టోబర్ 3:
మీనాజీపేట లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు . ముగ్గురు త్రిమూర్తుల కన్నా మూలపుటమ్మ శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కి పూజలు నిర్వహించడం జరిగింది తధాంతరం అమ్మవారిని ఊరేగింపులో మహిళలు గ్రామస్తులు కోలాటాలతో ఊరేగింపు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దుర్గాదేవి స్వాములు మరియు మీనాజీపేట శ్రీ నవదుర్గ యూత్ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది,