
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 3
ఇటీవల డీఎస్పీగా ఎంపికైన అఖిల….తన తండ్రి పాక్స్ చైర్మన్ జగన్నాథ్ రెడ్డితో కలిసి TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ మర్యాదపూర్వకంగా కలిశారు… ఈసందర్భంగా DSPగా ఎంపికైన అఖిలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు…. వారు మాట్లాడుతూ సమాజంలో డబ్బుకంటే,అన్నిటికంటే ముఖ్యం చదువేనని దానికి మన జహీరాబాద్ బిడ్డ డీఎస్పీ ఎంపికవ్వడమే నిదర్శనమని("TSIDC చైర్మన్ మొహమ్మద్ తన్విర్") అన్నారు…ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జాంగిర్ సురే జాంగిర్ ఖురేషి ముత్తిరామ్ బాసిద్ అక్రమ్ తదితరులు ఉన్నారు