
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 1రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో అమృత్ పథకం రెండో విడత పనులుఅమలు చేసేందుకు శ్రీకారం-చైర్మన్అమృత్ మొదటి దశ లో పట్టణంలో నాలుగు వేల మంచి నీటి కనెక్షన్లు ఇచ్చాం-చైర్మన్ పట్టణంలో 48 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేసాం… ఈ పనులు 2014నుంచి2019వరకు జరిగాయి-చైర్మన్ అమృత్ పథకం పూర్తి చేసేందుకు రెండో విడత 116కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి…. వీటికి సంబంధించిన పనులు ముమ్మరం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం-చైర్మన్ ఈ నిధులు తో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం…. నకరికల్లు నుంచి పట్టణం వరకు నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలు కు ప్రతి రోజు త్రాగునీరు అందిస్తాం-చైర్మన్ అదేవిధంగా పట్టణంలో 3500 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చి, పండరీ పురం లో 1000 ఇళ్లకు నిత్యం త్రాగునీరు అందిస్తాం-చైర్మన్ రఫాని పట్టణంలో పైప్ లికేజ్ అధికంగా ఉన్నాయని వాటి ప్రాంతంలో కొత్త పైప్ లైన్ నిర్మాణం నిర్మిస్తాం-రఫాని ఈ అమృత్ పథకం రాబోయే రెండు సంవత్సరాలు లో పూర్తి చేసి… ప్రజలు కు ఇబ్బందులు లేకుండా చూస్తాం ఈ అమృత్ పథకం పూర్తయితే పట్టణ ప్రజలు కు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి కి రుణపడి ఉంటాం-చైర్మన్ రఫాని