
జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం
ముమ్మిడివరం నియోజవర్గం ముమ్మిడివరం మండలం కర్రివారిలేవు మర్లపాలెం మర్లపాలెం గేదెలంక అన్నంపల్లి కొమానపల్లి గ్రామాలలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పైన ఉదాహరించిన ఏడు గ్రామాలు లో రచ్చబండ కోటి సంతకాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజవర్గం వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ,రాష్ట్ర వైయస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ, మరియు మండపేట ముమ్మిడివరం నియోజకవర్గాల కాశి బాలమునికుమారి ,అబ్జర్వర్ ఐన చెల్లుబోయినశ్రీను ,ఎంఎంపి కోలా బాజ్జి ,జడ్పీటీసీ సభ్యులు కుడిపూడి శంకరావు, రాష్ట్రా నాయుకులు చెయ్యరు సూరిబాబు రాజు , పెయ్యాల చిట్టిబాబు ,జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ,మండల వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షులు జగత బాబ్జి ,పాము చిట్టిబాబు , ఎంపిటిసి మట్టపర్తి సురేష్ , ఎంపీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్స్ మండల వివిధ కమిటీల నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
