మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు
జనం న్యూస్ డిసెంబర్ 04:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రపరిదిలోని గ్రామ
చాయతీలకునామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 13 మంది నామినేషన్లు, ఆయా గ్రామంలో 50మంది అభ్యర్థులు వార్డ్ మెంబర్లు గా నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో తెలిపారు.సర్పంచుల నామినేషన్ల వివరాలు బట్టాపూర్ 1,గుమ్మిర్యాల్1, నాగేంద్రనగర్3,తడ్పకల్2, తాళ్ళరాంపూర్ 1, తోర్తి 2, ఏర్గట్ల 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. సర్పంచ్,వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం వరకు స్వీకరించబడుతుందని తెలిపారు.